
నేపాల్ వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్గా 26 ఏళ్ల స్టార్ లెగ్ స్పిన్నర్ సందీప్ లామిచానేను బోర్డు అధికారికంగా నియమించింది.
మలేషియాలో ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 12 వరకు జరగనున్న ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్-2026 టోర్నీలో రోహిత్ పౌడెల్ స్థానంలో లామిచానే జట్టును నడిపించనున్నాడు.
గతంలో 14 వన్డేలకు కెప్టెన్గా వ్యవహరించిన లామిచానే నేతృత్వంలోని నేపాల్ జట్టు ఆగస్టు 31న బహ్రెయిన్తో తన తొలి మ్యాచ్ ఆడనుంది.