
విశాల్ దర్శకత్వంలో రూపొందిన 'మకుటం' చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ చిత్రంలో విశాల్, అంజలి, దుషారా విజయన్ ప్రధాన పాత్రల్లో నటించగా, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు.
రొటీన్ రివెంజ్ డ్రామాగా సాగే ఈ సినిమా మూడు గంటల నిడివితో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో తడబడింది.