
పాలనలో వేగం పెంచే లక్ష్యంతో సీఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సు నిర్వహించి వివిధ శాఖలకు నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించారు.
భూ సమస్యలను 2027 మార్చి నాటికి, సెక్షన్-22ఏ దరఖాస్తులను 2026 అక్టోబర్ నాటికి, 5.32 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.
2028 డిసెంబర్ నాటికి ప్రతి గ్రామీణ ఇంటికీ కుళాయి కనెక్షన్ అందించాలని, 2027 నాటికి నూరు శాతం అక్షరాస్యత సాధించాలని సూచించారు.