
హైపోథైరాయిడిజం సమస్యతో బాధపడేవారు వైద్యుల సలహాతో పాటు అశ్వగంధ పొడిని మరిగించిన నీటిని తీసుకోవడం వల్ల T3, T4 హార్మోన్ల స్థాయిలు మెరుగుపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
అశ్వగంధ శరీరంలో ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ స్థాయిలను తగ్గించి, నీరసాన్ని పోగొట్టి తక్షణ శక్తిని అందిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
అయితే హైపర్థైరాయిడిజం ఉన్నవారు, గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులు వైద్యుల సంప్రదింపులు లేకుండా ఈ చిట్కాను పాటించకూడదని హెచ్చరించారు.