
ఏషియన్ గేమ్స్-2026కు ముందు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు అఫ్గానిస్తాన్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడనుంది.
ఈ సిరీస్లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 13న ఢిల్లీ వేదికగా జరగనుంది.
గాయాల నుంచి కోలుకున్న జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి జట్టులోకి తిరిగి వచ్చారు.