
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 1748 జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
డిప్లొమా, బీఈ, బీటెక్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు సెప్టెంబర్ 22లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ఎంపికైన వారికి రూ. 35,400 నుంచి రూ. 1,12,400 జీతం ఉంటుందని పేర్కొన్నారు.
దరఖాస్తు ఫీజు రూ. 100 కాగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు మహిళలకు ఫీజు మినహాయింపు కల్పించారు.