
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు వార్త సంస్థలకు వైట్హౌస్లోకి ప్రవేశాన్ని నిషేధించారు.
సీఎన్ఎన్, ఎమ్ఎస్ నౌ, పొలిటికో సంస్థలకు శ్వేతసౌధంలోకి ఇకపై ప్రవేశం ఉండదని ఆయన తెలిపారు.
కల్పితాలు, అబద్ధాలు ప్రసారం చేస్తున్నందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు.