
దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతుంటే, మాజీ ముఖ్యమంత్రి మరియు వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ జాతీయ పతాకాన్ని ఎగురవేయలేదు.
ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జగన్ జాతీయ జెండాను ఎగురవేయకపోవడంపై రాజకీయంగా చర్చ మొదలైంది.