
సిరిసిల్లలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్తో కలిసి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు.
జిల్లాలో మొత్తం 1,95,915 స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనుండగా, ఇప్పటికే 24,174 కొత్త కార్డులను ప్రభుత్వం మంజూరు చేసింది.
ఈ కార్డుల ద్వారా టీ రేషన్ యాప్ ద్వారా సరుకులు, స్టాక్ వివరాలను లబ్ధిదారులు సులభంగా తెలుసుకోవచ్చు.