
ఇరాన్తో ఆర్థిక సంబంధాలు తగ్గించుకోవాలని అమెరికా హెచ్చరించింది, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
2018-19లో 17 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత్-ఇరాన్ ద్వైపాక్షిక వాణిజ్యం 2025-26 నాటికి 1.6 బిలియన్ డాలర్లకు పడిపోయింది.
చాబహార్ పోర్టు, హర్ముజ్ జలసంధి భద్రత వంటి వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా అమెరికా ఆంక్షలకు చిక్కకుండా ఇరాన్తో సంబంధాలు కొనసాగించడం భారత్కు సవాలుగా మారింది.