
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్పై చేసిన వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్బాబు తీవ్రంగా ఖండించారు.
సభ్య సమాజం అసహ్యించుకునే భాషను తాతా మధు ఉపయోగించారని మంత్రి శ్రీధర్బాబు ప్రెస్మీట్లో ఆరోపించారు.
ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించాలని మంత్రి శ్రీధర్బాబు డిమాండ్ చేశారు.