
యూఎస్ సెన్సస్ బ్యూరో నివేదిక ప్రకారం, ప్రపంచ చరిత్రలో తొలిసారిగా 5 ఏళ్లలోపు పిల్లల కంటే వృద్ధుల సంఖ్య పెరిగింది.
2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 65 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 85.2 కోట్లు ఉండగా, 2060 నాటికి అది 200 కోట్లకు చేరుతుందని అంచనా.
భారత్, చైనాలలో సంతానోత్పత్తి రేటు తగ్గడం వల్ల 2050 నాటికి భారత్లో వృద్ధుల సంఖ్య 35 కోట్లకు చేరుకుంటుందని నివేదిక పేర్కొంది.