
15 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో 230 స్థానాలు ఎగబాకి టాప్-50లో చోటు దక్కించుకున్నాడు.
జింబాబ్వేతో జరిగిన సిరీస్లో 151 పరుగులు చేసిన వైభవ్, 536 రేటింగ్ పాయింట్లతో 48వ స్థానానికి చేరుకున్నాడు.
వన్డే ర్యాంకింగ్స్లో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ మరోసారి నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.