
ఫైళ్లు పెండింగ్లో ఉంటే అభివృద్ధి, పాలన కూడా పెండింగ్లో ఉన్నట్టేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు, పరిపాలనలో వేగం పెంచాలని అధికారులకు సూచించారు.
ప్రభుత్వ ఫైళ్ల పరిష్కారంలో జాప్యం జరగకుండా చూడాలని ఆయన ఆదేశించారు.