
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని గోవింద్పేట్ ఫ్లై ఓవర్పై ఆగి ఉన్న ప్రైవేట్ బస్సును కంటైనర్ లారీ వెనుక నుంచి ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు మరణించారు.
ఆగస్టు 13న ప్రైవేటు బస్సు టైర్ పంక్చర్ కావడంతో డ్రైవర్ రోడ్డుపై నిలిపివేయగా, బస్సు ముందు భాగంలో డివైడర్పై కూర్చున్న మహిళలపైకి బస్సు దూసుకెళ్లింది.
అతివేగంతో వచ్చిన కంటైనర్ లారీ బస్సును వెనుక నుండి బలంగా ఢీకొట్టడంతో, బస్సు టైర్లు డివైడర్పై కూర్చున్న మహిళలపైకి ఎక్కి వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.