
అమెరికా యుద్ధనౌక 'యూఎస్ఎస్ అబ్రహం లింకన్'లో జరిగిన అంతర్గత ఘర్షణలో ఏడుగురు నావికులు మరణించినట్లు ఇరాన్ మీడియా సంస్థ తస్నిమ్ నివేదించింది.
5 వేల మంది సిబ్బందితో 208 రోజులుగా హిందూ మహాసముద్రంలో మోహరించిన ఈ నౌకలో, సుదీర్ఘ విధి నిర్వహణ వల్ల తీవ్ర ఒత్తిడి పెరిగి ఈ దాడులు జరిగాయి.
సరైన ఆహారం అందకపోవడం, లాండ్రీ సదుపాయాలు లేకపోవడం వంటి సమస్యలపై సిబ్బంది నిరసన తెలపడంతో పరిస్థితి దిగజారి పరస్పర దాడులకు దారితీసింది.