
దానం నాగేందర్ అనర్హత కేసులో హైకోర్టు తీర్పు భారాస, భాజపాలు తెచ్చిన చెడు సంస్కృతికి చెంపదెబ్బ అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అన్నారు.
ఈ తీర్పు కాంగ్రెస్ పార్టీకి శ్రీరామరక్ష అని ఆయన అభివర్ణించారు.
హైకోర్టు వెలువరించిన ఈ కీలక తీర్పుపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.