
హెచ్సీఏ ఛాంపియన్షిప్లో భాగంగా సికింద్రాబాద్ క్లబ్ తరఫున ఆడిన డీజీపీ సీవీ ఆనంద్ 126 పరుగులతో అజేయంగా నిలిచారు.
హైదరాబాద్ జిల్లా జట్టుపై జరిగిన ఈ మ్యాచ్లో ఆయన 82 బంతులను ఎదుర్కొని 21 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశారు.
డీజీపీ సీవీ ఆనంద్ బ్యాటింగ్తో అదరగొట్టి తన క్రీడా ప్రతిభను చాటుకున్నారు.