
వినాయక చవితి పండుగ వేళ పసిడి ప్రియులకు ఊరటనిస్తూ బంగారం ధరలు ఒక్కరోజే భారీగా దిగొచ్చాయి.
తెలంగాణ సహా తెలుగు రాష్ట్రాల్లో తులం (10 గ్రాములు) బంగారం ధర ఏకంగా రూ.2,700 వరకు తగ్గి రూ.1.56 లక్షల దిగువకు చేరింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం తదితర నగరాల్లోనూ పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి.