
భారత్ సహనాన్ని బలహీనతగా భావించవద్దని, ఎలాంటి పర్యావసానాలనైనా లెక్కచేయకుండా భారత్ దాడులు చేయగలదని ఎన్ఎస్ఏ అజిత్ డోభాల్ హెచ్చరించారు.
గతేడాది మే 7న పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' ద్వారా ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు.
ఈ ఆపరేషన్ తర్వాత 88 గంటల పాటు ఇరు దేశాల మధ్య పరస్పర దాడులు జరిగాయని, మే 10న పాక్ ప్రతిపాదించిన కాల్పుల విరమణకు భారత్ అంగీకరించిందని పేర్కొన్నారు.