
2029లో టీవీకే అధినేత విజయ్ దేశ ప్రధాని అవుతారని, రాహుల్ గాంధీ ఆయనను ప్రధాని కుర్చీలో కూర్చోబెడతారని ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
ఇటీవల జరిగిన 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వేలో విజయ్ 9.2 శాతం ఓట్లతో ప్రధాని అభ్యర్థి రేసులో మూడో స్థానంలో నిలిచారు.
విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేస్తే టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హెచ్చరించారు.