
జాతీయ రహదారి 44పై డిచ్పల్లి మండలం సుద్దపల్లి వద్ద వై-జంక్షన్ ప్రమాదాలకు నిలయం కావడంతో పోలీసులు బ్లాక్స్పాట్గా గుర్తించారు.
పూర్వ మెడికల్ కళాశాల ఎదుట రూ. 19 కోట్ల అంచనా వ్యయంతో అండర్పాస్ వంతెన నిర్మాణ పనులు మూడు నెలల క్రితం ప్రారంభమయ్యాయి.
ప్రస్తుతం ఈ అండర్పాస్ వంతెన నిర్మాణం చాలా నెమ్మదిగా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు.