
ఇరాన్తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోర్ముజ్ జలసంధికి తన పేరు పెట్టుకున్నారు.
అమెరికా ఇక నుంచి హోర్ముజ్ను ‘ట్రంప్ జలసంధి’గా వ్యవహరిస్తుందని ఆయన అధికారికంగా ప్రకటించారు.
ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో తాము గెలవనున్నామని, ఆ వెంటనే చమురు ధరలు తగ్గుతాయని ట్రంప్ తెలిపారు.