దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసులో బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ఈ ఎఫ్ఐఆర్లో శివసేన నేత ఆదిత్య థాక్రే, రియా చక్రవర్తితో పాటు మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే, మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ పేర్లను ప్రస్తావించారు.
తన కుమార్తెది ఆత్మహత్య కాదని, అత్యాచారం చేసి హతమార్చారని దిశ తండ్రి సతీష్ సాలియన్ కోర్టును ఆశ్రయించడంతో ఈ విచారణకు ఆదేశించారు.