
మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలో హాంకాంగ్పై 72 పరుగుల తేడాతో విజయం సాధించిన పాకిస్థాన్ జట్టు సెమీఫైనల్కు అర్హత సాధించింది.
పాకిస్థాన్ బౌలర్ నష్రా సంధు 4 ఓవర్లలో కేవలం 7 పరుగులిచ్చి 6 వికెట్లు తీసి అంతర్జాతీయ టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేసింది.
గ్రూప్ 'ఎ'లో నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన పాకిస్థాన్ సెమీస్కు చేరగా, నేడు యూఏఈతో జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టు సెమీస్కు చేరుతుంది.