
గ్రూప్-1 జవాబుపత్రాల మూల్యాంకనంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఉపయోగించడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై లోతైన దర్యాప్తు జరపాలని మంత్రులు కోరారు.
డీఎస్సీలో ఎటువంటి అవకతవకలు జరగలేదని, ఆరోపణలు చేసేవారు ఆధారాలు చూపాలని సీఎం సవాల్ చేశారు.