
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తన సోషల్ మీడియా ఆదాయాన్ని అవసరంలో ఉన్న విద్యార్థికి అందజేస్తానని ప్రకటించారు.
వైభవ్ సూర్యవంశీ చేసిన ఈ ఉదారమైన ప్రకటనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
క్రికెట్ మైదానంలోనే కాకుండా బయట కూడా ఆయన తన మంచి మనసును చాటుకున్నారు.