
పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో అమెరికా ఇజ్రాయెల్కు రూ.26 వేల కోట్ల భారీ ఆయుధ ప్యాకేజీని అందించేందుకు ఆమోదం తెలిపింది.
ఈ ప్యాకేజీలో టన్ను బరువున్న 40 వేల బాంబులు ఉండగా, వాటిలో 20 వేల ఎంకే 84 మరియు 20 వేల బీఎల్యూ-117 బాంబులు ఉన్నాయని మీడియా తెలిపింది.
అమెరికా ఆయుధాగారంలోని ఈ విధ్వంసకర ఆయుధాల విక్రయంపై మానవహక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.