
సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో జూనియర్ ఎన్టీఆర్కు నిర్వహించిన ఆర్థ్రోస్కోపిక్ షోల్డర్ సర్జరీ విజయవంతమైందని, గురువారం ఆయన డిశ్చార్జ్ అయ్యారని వైద్యులు తెలిపారు.
వైద్యులు డాక్టర్ పూర్ణచంద్ర తేజస్వి మరియు డాక్టర్ నితిన్ బెజ్జంకి ఆధ్వర్యంలో జరిగిన ఈ శస్త్రచికిత్స తర్వాత, ఆయన కొన్ని వారాల పాటు ఫిజియోథెరపీ తీసుకోవాలని సూచించారు.
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'డ్రాగన్' చిత్రం జూన్ 11, 2027న విడుదల కానుంది.