
సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో జరగాల్సిన భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ను సెప్టెంబర్ 11, 13, 14కు మార్చాలని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రతిపాదించింది.
సెప్టెంబర్ 14న గణేశ్ చతుర్థి సందర్భంగా మ్యాచ్ నిర్వహిస్తే వ్యూయర్షిప్ పెరుగుతుందని ఏసీబీ భావిస్తోంది.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిథ్యమివ్వనున్న ఈ సిరీస్ షెడ్యూల్ మార్పుపై బీసీసీఐ ఇంకా అధికారిక నిర్ణయం తీసుకోలేదు.