
ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది.
రాయపూడి పరేడ్ గ్రౌండ్లో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.
స్వర్ణాంద్ర-2047 థీమ్తో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు బలగాలు, ఎన్సీసీ క్యాడెట్లు, సీఆర్పీఎఫ్ మరియు కర్ణాటక పోలీసు దళం మార్చ్ పాస్ట్ నిర్వహించాయి.