
దక్షిణ చైనాలోని రుయువాన్ కౌంటీ హైస్కూల్లో అకడమిక్ టర్మ్లో విద్యార్థులు కేవలం ఒక్కసారే టాయిలెట్కు వెళ్లాలనే వింత నిబంధన తెచ్చారు.
ఈ కఠినమైన నిబంధనపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో స్థానిక విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు.
ఈ రూల్ను ఉల్లంఘిస్తే తల్లిదండ్రులను పిలిపించి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని పాఠశాల హెచ్చరించినట్లు సమాచారం.