
అజయ్ దేవగన్ నటించిన 'దృశ్యం 3' చిత్రంతో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీకి ఘనమైన ముగింపు పలకనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
దర్శకుడు అభిషేక్ పాఠక్ సుమారు రెండేన్నర సంవత్సరాలు కష్టపడి సిద్ధం చేసిన స్క్రిప్ట్తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
మలయాళ వెర్షన్కు భిన్నంగా ఈ హిందీ చిత్రం ఉంటుందని, మోహన్లాల్కు ఈ సినిమా చూపించాలని ఉందని అజయ్ దేవగన్ తెలిపారు.