
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటోందని, ఆర్థిక భద్రత కోసం బంగారం వంటి పెట్టుబడులు అవసరమని రాబర్ట్ కియోసాకి సూచించారు.
ఆర్థిక సంక్షోభ సమయంలో ఖర్చులను నియంత్రించుకుంటూ, తెలివిగా పెట్టుబడులు పెట్టేవారు ధనవంతులుగా మారతారని ఆయన పేర్కొన్నారు.
తన 'రిచ్ డాడ్స్ ప్రొఫెసీ' పుస్తకంలో పేర్కొన్న సూచనలను పాటించాలని ఆయన ఫేస్బుక్ పోస్ట్ ద్వారా కోరారు.