హైదరాబాద్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై నిందితులు స్క్రూడ్రైవర్లతో దాడి చేసి, కుక్కలను వదిలారు.
బాలానగర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో గంజాయి విక్రయాలు చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
నగరంలో డ్రగ్స్ మాఫియా హద్దులు మీరుతుండటంతో, పోలీసులు నిఘాను పెంచి ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహిస్తున్నారు.