
ప్రపంచ ఛాంపియన్ భారత్తో టీ20 మ్యాచ్ ఆడబోతున్నట్లు నెల రోజుల క్రితం వరకు తమకు తెలియదని జపాన్ కోచ్ తెలిపారు.
ఇరు దేశాల ప్రధాని స్థాయి చర్చల తర్వాతే ఈ చారిత్రక మ్యాచ్ హఠాత్తుగా ఖరారైందని పేర్కొన్నారు.
మంగళవారం సానో అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ జరగనుండగా అన్ని టికెట్లు అమ్ముడయ్యాయి.