తెలంగాణ మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ టీపీసీసీకి అధికారిక నివేదిక అందింది.
పార్టీ అంతర్గత వ్యవహారాల్లో వీరిద్దరి తీరుపై అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
త్వరలోనే వీరిపై వేటు పడే అవకాశం ఉందని, పార్టీలో కీలక మార్పులకు రంగం సిద్ధమైందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.