
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల అక్రమాలపై మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
జగన్కు తెలియకుండా ఈ పరీక్షల్లో అవకతవకలు జరిగే అవకాశం లేదని పలువురు శాసనసభ్యులు ఆరోపించారు.
ఈ వ్యవహారంపై సభలో చర్చకు సిద్ధమని లోకేశ్ సవాల్ విసిరారు.