ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆధ్వర్యంలో మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (WAPL) టోర్నమెంట్ సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు నిర్వహించబడుతోంది.
ఈ లీగ్కు సంబంధించిన వేలం ప్రక్రియ ఇప్పటికే ముగిసింది.
అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టు ఈ టోర్నమెంట్లో పాల్గొననుంది.