
2023 ఆగస్టు 23న చంద్రయాన్-3 చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించి, భారత్ చరిత్ర సృష్టించిన రోజును నేషనల్ స్పేస్ డేగా జరుపుకుంటున్నారు.
చంద్రుడిపై ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ నిలవగా, విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశాన్ని 'శివశక్తి పాయింట్'గా ప్రధాని మోదీ ప్రకటించారు.
ఈ మిషన్ తయారీలో ఇస్రోకు చెందిన 12 సంస్థలు మరియు నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వంటి అంతర్జాతీయ సంస్థలు సహకరించాయి.