
తెలంగాణలో అమలవుతున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది.
చట్టబద్ధత లేకుండా కేవలం జీవోల ద్వారా ఈ పథకాలను అమలు చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్పై కోర్టు విచారణ జరిపింది.
తదుపరి విచారణ వరకు ఈ పథకాల కింద ఎటువంటి చెల్లింపులు చేయవద్దని ఆదేశిస్తూ, కేసును సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది.