
సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో విచారణను వేగవంతం చేసిన ఈడీ అధికారులు కీలక పరిణామంగా ఈ అరెస్టును నమోదు చేశారు.
ఈ కేసుకు సంబంధించి మరింతమంది ప్రమేయంపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.