కొలంబో టెస్టులో భారత్ గెలిచే అవకాశం ఉన్నప్పటికీ, సోనాల్ దినూష అద్భుత పోరాటంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
విరాట్ కోహ్లీ గనుక ఈ మ్యాచ్ ఆడి ఉంటే తన వ్యూహాలతో ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టి ఫలితం మరోలా ఉండేదని మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డారు.
చివరి రోజు భారత బౌలర్లు కేవలం 3 వికెట్లు మాత్రమే తీయగలిగారని, ఆటగాళ్లలో అగ్రెషన్ లోపించడం వల్లే శ్రీలంక ఓటమి నుండి తప్పించుకుందని కైఫ్ పేర్కొన్నారు.