
సార్వభౌమ, స్వతంత్ర బలూచిస్థాన్ ఏర్పాటు చేయడమే తమ ఏకైక లక్ష్యమని బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ అధినేత అల్లా నజర్ బలోచ్ స్పష్టం చేశారు.
పాకిస్థాన్ సైన్యం బలోచ్ ప్రజలపై యుద్ధ విమానాలతో దాడులకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.
అంతర్జాతీయ శక్తుల పర్యవేక్షణలో పాక్ సైన్యం వెనుదిరిగే మార్గం కల్పించే చర్చలకు మాత్రమే తాము సిద్ధమని ఆయన తెలిపారు.