
దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో మిగులు నిధులు భారీగా పెరిగి రూ.11.16 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
పెరిగిన ఈ మిగులు నిధులను తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తగిన చర్యలు చేపడుతోంది.
ద్రవ్య మార్కెట్లో ద్రవ్యలభ్యతను నియంత్రించే దిశగా ఆర్బీఐ ఈ అడుగులు వేస్తోంది.