
వాట్సాప్ తన యాప్లో కరెంట్, గ్యాస్, ఇన్సూరెన్స్ వంటి 30 రకాల బిల్లులను చెల్లించే సదుపాయాన్ని భారత్ కనెక్ట్ నెట్వర్క్ ద్వారా ప్రారంభించింది.
వినియోగదారులు యాప్ హోమ్ స్క్రీన్పై ఉన్న ప్రత్యేక సింబల్ ద్వారా 22,700 పైగా బిల్లర్లకు సులభంగా డబ్బు చెల్లించవచ్చు.
మారుమూల ప్రాంతాల ప్రజలకు డిజిటల్ చెల్లింపులను చేరువ చేయడమే తమ లక్ష్యమని మెటా ఇండియా ఎండీ అరుణ్ శ్రీనివాస్ తెలిపారు.