క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ మహారాష్ట్రలోని లోనావాలాలో 3.86 ఎకరాల భూమిని రూ. 70 కోట్ల విలువైన మూడు వేర్వేరు ఒప్పందాల ద్వారా కొనుగోలు చేశారు.
సెప్టెంబర్ 4న జరిగిన ఈ లావాదేవీల కోసం సచిన్ స్టాంప్ డ్యూటీ రూపంలోనే రూ. 4.20 కోట్లు చెల్లించినట్లు సమాచారం.
మొత్తం 1.68 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమిలో 2,100 చదరపు అడుగుల నిర్మిత భవనం కూడా ఉంది.