
నియోజకవర్గ పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లును తమిళనాడు ప్రజాస్వామిక హక్కులను దెబ్బతీసే కుట్రగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అభివర్ణించారు.
ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం తమిళనాడుకు ద్రోహం చేయడమేనని, జాతీయ మరియు ప్రాంతీయ పార్టీలు బిల్లు వీగిపోయేలా చూడాలని ఆయన కోరారు.
ఎన్డీయే బలం పెరగడంతో కేంద్రం మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.