
రాజమహేంద్రవరం ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక ప్రస్తుతం సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ప్రియాంక ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యులు అధికారికంగా వెల్లడించారు.
ప్రస్తుతం ఆమెకు కిమ్స్ వైద్య బృందం నిరంతరం పర్యవేక్షణలో అత్యవసర చికిత్స అందిస్తోంది.