
ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే, మల్టీడే మ్యాచ్ల కోసం ప్రకటించిన భారత అండర్-19 జట్టులో ఆర్యవీర్ సెహ్వాగ్, అన్వయ్ ద్రవిడ్ చోటు దక్కించుకున్నారు.
వచ్చే నెల 18, 21, 23 తేదీల్లో జరగనున్న వన్డే సిరీస్కు లక్ష్య రాయ్చందానీ కెప్టెన్గా వ్యవహరించనున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన తెలుగు స్పిన్నర్ ఊట్కూరి యశ్వీర్ గౌడ్ కూడా ఈ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.